DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రతి విద్యార్థీ పది మొక్కలను పెంచాలి... విజయకుమార్‌

(లక్ష మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభం)
విశాఖపట్నం, జులై 17, 2018 ( డిఎన్‌ఎస్‌ ): ప్రతి విద్యార్థీ పది మొక్కు దత్తత తీసుకుని పెంచాలని పర్యావరణ మార్గదర్శి వైశాఖి

వ్యవస్థాపకులు డాక్టర్‌ సూరపనేని విజయకుమార్‌ కోరుతున్నారు. à°ˆ నేపథ్యంలో విశాఖపట్నంలోని ఎస్‌.రాజా మహిళా జునియర్‌ కళాశాలలో ఆక్సిజన్‌ అధికంగా ఇచ్చే, వాయు

కాలుష్యాన్ని నివారించే, పక్షు గూళ్ళు పెట్టుకోవడానికి వినియోగపడే, పక్షులకూ, ఇతర జీవరాశికీ ఆహారాన్నిచ్చే, అరుదైన మొక్కలను నాటే కార్యక్రమాన్ని పిఎమ్‌వి

చేపట్టింది. ప్రధానంగా బోధి, కాన్సర్‌ నివారణకు ఉపకరించే లక్ష్మణా ఫలం, రుద్రాక్ష, ఎర్రచందనం, బాదం, ఇండియన్‌ చెర్రి, బొగడ, రామాఫలం, అడవిమల్లి, వెదురు మొక్కను

విరివిగా నాటేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి విద్యార్థీ పర్యావరణ హితంగా జీవించేందుకు అవసరమైన అవగాహనా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికే

లక్షలాది విత్తన బంతులు తయారు చేసే కార్యక్రమాన్ని నగరంలో పర్యావరణ మార్గదర్శి వైశాఖి నిర్వహిస్తోంది. భూఉపరితలం  à°µà±‡à°¡à±†à°•à±à°•à°¿à°ªà±‹à°¤à±à°¨à±à°¨ తరుణంలో సమస్త జీవరాశికీ

పెనుముప్పు రాబోతోంది. గాలీ, నీరూ, భూమీ, సముద్రాలు, నదులు, చెరువులు అన్నీ విషతుల్య రసాయనాలతో, భార లోహాలతో కలుషితమయి పోతున్నాయి. ఇటువంటి తరుణంలో పర్యావరణ

పరిరక్షణకు యువత పూర్తి స్థాయిలో కృషి చేయవసిన అవసరం ఉంది. à°ˆ తరానికి, మన తర్వాత తరాకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించవలసిన బాధ్యత మనందరిపైనా ఉంది.  à°ªà±à°°à°¤à°¿

ఒక్కరూ జీవుల పట్ల కారుణ్యంతో ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం 170 క్ష హెక్టార్ల విస్తీర్ణపు అడవిని కోల్పో తున్నాం. ఇలా కొనసాగితే రాబోయే ముప్పై

సంవత్సరాలో భూమండ లంలో అడవున్నీ కోల్పోతాం. ఇప్పటికే ప్రపంచంలో 110 దేశాలో 50 శాతం కంటే ఎక్కువ వన్య ప్రాణు ఆవాసాలు నాశనమయ్యాయి. ఆసియాలో 64 శాతం, బంగ్లాదేశ్‌లో 94 శాతం,

హాంగ్‌ కాంగ్‌లో 95 శాతం, శ్రీంకలో 85 శాతం, మన దేశంలో 80 శాతం చొప్పున జీవులు నివశించే ప్రాంతాలు కోల్పోతున్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ ఆలోచించవసిన పరిస్థితి

నెలకొంది.
 à°œà±€à°µà°µà±ˆà°µà°¿à°§à±à°¯à°‚ వల్ల జీవసమాజానికి  à°ªà°°à±à°¯à°¾à°µà°°à°£ సేవలు సక్ర మంగా అందుతాయి. కలుషితం లేని గాలీ, నీరూ, పౌష్టికమైన, సమృద్ధి అయిన ఆహారం జీవులకు లభిస్తాయి. భూమి

కోతకు గురికాకుండా, నదులో, సముద్రాల్లో కలవకుండా ఉంటుంది.వీటన్నింటినీ లెక్కకడితే జీవవైవిధ్యం వల్ల ప్రతి సంవత్సరం మూడు ట్రిలియన్ల డాలర్లకంటే ఎక్కువ లాభం

ప్రపంచానికి చేకూరుతోంది. అన్ని దేశా స్థూల జాతీయోత్పత్తికంటే ఇది చాలా ఎక్కువ. 2000 సంవత్సరంలో జరిగిన ఒక పరిశీలనలో తేలిన అంశం ఏమిటంటే మన దేశంలో 210 జంతు జాతులు

ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. దీంట్లో 86 జాతుల క్షీరదాలు. 70 జాతుల పక్షులు, 25 జాతుల సరిసృపాలు, 3 జాతుల ఉభయచరాలు, 3 జాతుల చేపులు, 2 జాతుల మొస్కాులు, 21 జాతుల అకసేరుకాలు ఉన్నాయి.

ఇవే కాక 244 జాతుల మొక్కులు ప్రమాద స్థితిలో ఉన్నాయి. బెంగాల్‌ ఫాక్స్‌, ఆసియాటిక్‌ చీటా, ఆసియాటిక్‌ లైన్‌, భారతదేశపు ఏనుగు, భారతదేశపు రైనోసెరాస్‌, మార్బుల్‌

కేట్‌ ఇవన్ని ఆసియాలో అరుదైన జాతులు. ఇవన్నీ ప్రస్తుతం ప్రమాదపుటంచుల్లో ఉన్నాయని శాస్త్రవేత్తు హెచ్చరిస్తున్నారు. అందుకే మనం స్పందించాలి.
కీటకాలు,

తేనెటీగలు, గబ్బిలాలు, పక్షులు, పశువులు శాఖా హార జంతువులు పరపరాగ సంపర్కానికీ, బీజ వ్యాప్తికీ తద్వారా మొక్క వ్యాప్తికి లక్ష కోట్ల సంవత్సరాల నుండి ఉపయోగపడు

తున్నాయి. కేవలం  à°¤à±‡à°¨à±†à°Ÿà±€à°—లే 1/3à°µ వంతు ఆహారం, కాయగూరలు ఉత్పత్తి చేయడంలో ప్రధాన పాత్రపోషిస్తున్నాయి. కాని రసాయన క్రిమిసంహారక మందు వల్ల ప్రపంచవ్యాప్తంగా వాటి

ఉనికి ప్రమా దంలో పడబోతోంది.పెరుగుతున్న భూతాపం, వాతావరణంలో వస్తున్న మార్పు వల్ల ప్రపంచవ్యాప్తంగా కరువుకాటకాలు, తుఫాను, వరదలు ఇలా ఎక్కడ ఎటువంటి పరిస్థితులు

ఏర్పడతాయో తెలియని భయానకవాతావరణం నెలకొంది. చాలా ప్రాంతాల్లో భూమి ఏడారిగానూ, నిస్సారంగానూ మారిపోతూ 250 మిలియన్ల ప్రజలు ప్రత్యక్షంగా కన్నీటిసంద్రంలో

చిక్కుకోగా à°’à°• బిలియన్‌ ప్రజల భవిష్యత్‌ అంధకారంగా మారిపోయింది. à°ˆ కార్యక్రమంలో పర్యావరణ మార్గదర్శి వైశాఖి ప్రతినిధులు జె. రాజేశ్వరి, పి.వి. శిరిష, జి.దుర్గ,యస్‌.

సూర్యకుమారి,పాల్గోన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam