DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమల తిరుపతి ఈఓ గా కేఎస్ జవహర్ రెడ్డి నియామకం

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, అక్టోబర్ 08, 2020 (డి ఎన్ ఎస్ ):* కోట్లాది మంది హిందూ భక్తుల ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీనివాసునికి ప్రధాన సేవకునిగా డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఆదేశాలు అధికారికంగా జారీ అయ్యాయి. గత కొన్ని నెలలుగా రాష్ట్ర ఆరోగ్య శాఖా ముఖ్య కార్యదర్శిగా

ఎంతో విశేషమైన భాద్యతలను విజయవంతంగా నిర్వహించిన ఈయనకు టిటిడి ఈఓ గా భాద్యతలను అప్పగించడం శుభపరిణామం గా కనపడుతోంది. సామాన్య ప్రజలకు కరోనా కష్టకాలంలో అండగా నిలబడి, రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని కొంత నిరోధానికి విశేష కృషి చేసారు. అదే విధంగా ప్రస్తుతం టిటిడి లో ఉన్న వైరస్ ను కూడా అదుపు చేసేందుకు కృషి చేస్తారనే

ఆశాభావంతో ఉంది. ఇటీవల టిటిడి విషయాల్లో జరిగిన రచ్చ పై ఒక నిర్దుష్ట నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. 

ఇంతవరకూ ఈఓ గా విధులు నిర్వహించిన అనిల్ కుమార్ సింఘాల్ వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ అయిన విషయం తెలిసిందే.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam