DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పార్లమెంట్ సాక్షిగా బీజేపీ-టీడీపీ కుమ్మక్కు బట్టబయలు: వైకాపా

పార్లమెంట్ సాక్షిగా బీజేపీ-టీడీపీ కుమ్మక్కు బట్టబయలు: వైకాపా 

న్యూ ఢిల్లీ, జులై 17, 2018 (DNS Online ): భారత దేశ అత్యంత ఉన్నత చట్టసభ పార్లమెంట్ సాక్షిగా తెలుగు దేశం-

భారతీయ జనతా పార్టీ కుట్ర, కుమ్మక్కు బట్టబయలు అయ్యిందని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, విజయ సాయి రెడ్డి మండిపడ్డారు. తమ పార్టీ నుంచి

అడ్డగోలుగా పార్టీ ఫిరాయించిన బుట్ట రేణుకను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున డిప్యూటీ లీడర్ à°—à°¾ 
అఖిల పక్ష పార్టీల సమావేశానికి స్పీఎకర్ ఆహ్వానించడం

ఏంటని సూటిగా ప్రశ్నించారు. వీళ్లద్దరూ దొంగతనంగా సంసారం చేస్తున్నారు అందానికి ఇంతకంటే రుజువులు ఏంకావాలి అని ప్రశ్నించారు.  à°µà±ˆà°¯à°¸à±à°†à°°à±à°¸à±€à°ªà±€ నుంచి

టీడీపీలోకి ఫిరాయించిన బుట్టా రేణుకను ఏ హోదాలో అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించారని అడిగారు. పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన బుట్టా రేణుకపై అనర్హత వేటు

వేయాలని ఇప్పటికే లోక్ సభ స్పీకర్ కు పలు ధపాలుగా ఫిర్యాదు చేశామని చెప్పిన అధికార బీజేపీ పట్టించుకోలేదని, తమ సభ్యులు రాజీనామా చేసిన వెంటనే అంగీకరించిన

విషయాన్ని గుర్తు చేశారు. ఇంకా  à°¸à±à°ªà±€à°•à°°à± నిర్ణయం తీసుకోనందునే ఆమెను వైయస్ఆర్సీపీ డిప్యూటీ లీడర్ à°—à°¾ పిలిచామని సమర్థించుకునే ప్రయత్నం చేసిన పార్లమెంటరీ

వ్యవహారాల శాఖా మంత్రి అనంతకుమార్ ప్రకటించడంతో ఇతర పార్టీల సభ్యులు సైతం ఆయనపై మండిపడ్డారని తెలిపారు. వెంటనే à°ˆ దురాగతాన్ని తానూ నేరుగా  à°ªà±à°°à°§à°¾à°¨à°¿ దృష్టికి

తీసుకువెళ్ళినట్టు  à°µà°¿à°œà°¯à°¸à°¾à°¯à°¿à°°à±†à°¡à±à°¡à°¿ తెలియచేసారు. దాంతో గత్యంతరం లేని పక్షంలో ఆమె నేమ్ బోర్డు ను తొలగించవలసి వచ్చిందన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam