DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోరుకొండ లో సబ్ కలెక్టర్ అనుపమ ధాన్యం నిల్వలు తనిఖీ

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, డిసెంబర్ 03, 2020  (డి ఎన్ ఎస్):* తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అనుపమ అంజలి గురువారం కోరుకొండ మండలం వెస్ట్ గోనగూడెం గ్రామంలో గల ధాన్యం కొనుగోలు కేంద్రమును పర్యవేక్షించారు. ఈ పర్యవేక్షణలో భాగంగా ఆ కేంద్రమున నందు జరుగు లోడింగ్ మరియు

ధాన్యం యొక్క నాణ్యతను కూడా పరిశీలించారు. ప్రస్తుతం ప్రభుత్వం వారు ధాన్యం దెబ్బ తిన్ననూ లేక రంగు మారిననూ కూడా కొనుగోలు చేయుటకు సిద్దముగా ఉన్నారని, కావున వ్యవసాయదారులు ఈ విషయమును గమనించగలరని తెలిపినారు. సదరు విషయం లో ఏమైనా సందేహాలు ఉన్న యెడల జిల్లా కాల్ సెంటర్ నం.8886613611 వారికి ఫోన్ చేసి వారి యొక్క సందేహాలు నివ్రుత్తి

చేసుకోగలరని తెలిపినారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam