DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వార్దు స్థాయిలో కేంద్ర పధకాలను ప్రచారం చెయ్యాలి: సోము వీర్రాజు

వార్దు స్థాయిలో కేంద్ర పధకాలను ప్రచారం చెయ్యాలి: సోము వీర్రాజు 

విశాఖపట్నం, జులై 19 , 2018 (DNS Online ) : కేంద్ర  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ అందించిన సంక్షేమ పధకాలను అన్ని  à°µà°¾à°°à±à°¦à±

స్థాయిలోనూ విస్తృతంగా ప్రచారం చెయ్యాలని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్సీ, బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ కన్వీనర్ సోము వీర్రాజు పిలుపు

నిచ్చారు. గురువారం విశాఖపట్నం లోని షీలా నగర్, ఎస్టీబీఎల్  à°²à±‹ à°—à°² బీజేపీ గాజువాక కార్యాలయం లో జరిగిన భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకుల సమావేశం లో అయన మాట్లాడుతూ

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర ప్రదేశ్ కు బీజేపీ ఇచ్చిన హామీల్లో అత్యధిక హామీలను నెరవేర్చిందని, అతి త్వరలోనే విశాఖపట్నం రైల్వే జోన్ పై ప్రకటన వెలువడుతుందని

తెలిపారు. ప్రతి వార్డులోనూ కేంద్ర ప్రభుత్వ పథకాలను, నరేంద్ర మోడీ గారి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పోలింగ్ బూత్ స్థాయిలో భారతీయ జనతా పార్టీని

బలోపేతం చేయడం కొరకు కార్యకర్తలు, నాయకులు సమిష్ఠిగా కృషి చేయాలన్నారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన నిధులు, రాష్ట్రంలో ఏర్పాటు చేసిన

కేంద్ర ప్రభుత్వ విద్య సంస్థల గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం ప్రభుత్వం చేసిన, చేస్తున్న అవినీతిని ప్రజా వ్యతిరేక

విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. భూ దండాలు, ఇసుక మాఫియా, దగాకోరు వ్యవహారాలను ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలన్నారు. నగర బీజేపీ అధ్యక్షులు ఎం.

నాగేంద్ర అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ వైస్ చైర్మన్ కాశీ విశ్వనాథరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పీవీ నారాయణరావు, పృద్విరాజు,

సుబ్బరామిరెడ్డి, నరేంద్ర ప్రకాష్, ప్రకాష్ రెడ్డి, బుద్ధా లక్ష్మీనారాయణ, నగర ప్రధాన కార్యదర్శి అప్పలకొండ యాదవ్, రవీంద్ర రెడ్డి, కేశవకాంత్, పార్లమెంట్

కన్వీనర్ జీసీ నాయుడు  à°®à°°à°¿à°¯à± ఇతర నాయకులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam