DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైల్వే జోన్ కోసం అఖిల పక్షం అరకు యాత్ర,,, దద్దరిల్లిన రైల్వే స్టేషన్ 

download  à°šà±‡à°¸à±à°•à±‹à°—లరు. 
 

@copy rights reserved

">

విశాఖపట్నం, జులై 20 , 2018  (DNS Online) : విశాఖ పట్నం కేంద్రం à°—à°¾ రైల్వే జోన్ వెంటనే ప్రకటించాలని à°…à°–à°¿à°² పక్ష రాజకీయ పక్ష రాజకీయ పార్టీలు విశాఖపట్నం నుంచి అరకు రైలు యాత్ర

చేపట్టారు. శుక్రవారం రైల్వే స్టేషన్ వద్ద భారీ నిరసనల మధ్య ఈ పార్టీల ప్రతినిధులు విశాఖపట్నం - కిరండూల్ రైలు లో బయలు దేరి అరకు వెళ్లారు. శుక్రవారం అరకు లో జరిగే

 à°ªà±à°°à°œà°¾ ప్రదర్శన లో వీళ్ళు పాల్గొనున్నారు. à°ˆ నిరసనల్లో మాజీ à°Žà°‚ ఎల్ ఏ  à°¤à±ˆà°¨à°¾à°² విజయ్ కుమార్ ( వై ఎస్ ఆర్ కాంగ్రెస్ ) జె వి సత్యనారాయణ మూర్తి ( సిపిఐ), గంగారావు ( సీపీఎం ),

శివశంకర్ ( జనసేన), కె ఎస్ à°Žà°‚ మూర్తి ( లోక్ సత్తా), ఎన్ నాగేశ్వర రావు ( ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ ), ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. 

/>  

పూర్తి వార్తా కొరకు PDF à°¨à±  download  à°šà±‡à°¸à±à°•à±‹à°—లరు. 
 

@copy rights reserved

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam