DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టిడిపి బీసీలు ఓటు బ్యాంకు గానే కనపడ్డారా ? :వై ఎస్ ఆర్ కాంగ్రెస్

DOWNLOAD  à°šà±‡à°¸à±à°•à±‹à°—లరు 

">

విశాఖపట్నం, జులై 20 , 2018 (DNS Online ): ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల సామాజిక వర్గాల ప్రజలు చంద్రబాబు నాయుడు కు కేవలం ఓటు బ్యాంకు గానే కనపడ్డారా అని వై ఎస్

ఆర్ కాంగ్రెస్ పార్టీ బిసి అధ్యయన కమిటీ కన్వీనర్, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి మండిపడ్డారు. శుక్రవారం నగరం లోని పార్టీ కార్యాలయంలో

నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాలుగేళ్ల చంద్రన్న పాలనలో పాలనలో వెనుకబడిన సామాజిక వర్గాల పట్ల తీరని అన్యాయం జరుగుతోందని, కులవృత్తులు

అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

 


పూర్తి వార్త కై  PDF   ను DOWNLOAD  à°šà±‡à°¸à±à°•à±‹à°—లరు 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam