DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హరిబాబు ప్రసంగం ప్రజాభీష్టానికి వ్యతిరేకం : సీపీఎం 

Download à°šà±‡à°¸à±à°•à±‹à°—లరు 

">

విశాఖపట్నం, జూలై 20, 2018  (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్రం ఇచ్చిన హామీల పై శుక్రవారం లోక్ సభలో జరిగిన అవిశ్వాస తీర్మానంపై విశాఖపట్నం ఎంపి హరిబాబు చేసిన

ప్రసంగం ఐదు కోట్ల ఆంధ్ర ప్రజానీకానికి వ్యతిరేకంగా ఉందని భారత కమ్యూనిస్ట్ పార్టీ ( మార్కిస్టు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ నర్సింగ రావు ఎద్దేవా

చేశారు. ఢిల్లీ లో గల్లీ స్తాయి లో సాగిన à°ˆ ప్రసంగం విశాఖ ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా వుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు జరిగినటువంటి

అన్యాయాన్ని  à°¸à°®à°°à±à°§à°¿à°‚చుకుంటూ మాట్లాడం సిగ్గుచేటుగ ఉందన్నారు.  à°µà°¿à°¶à°¾à°– రైల్వేజోన్‌ గురించి హరిబాబు ప్రసంగిస్తూ రైల్వేజోన్‌పై వేసిన కమిటీ విశాఖలో

రైల్వేజోన్‌ ఏర్పాటు చేయడానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇచ్చిందని, అయినా రైల్వేశాఖా మంత్రి రైల్వేజోన్‌ ఏర్పాటు కోసం కృషిచేస్తున్నట్లు పాతపాటే పాడారు. రాష్ట్ర

ప్రభుత్వం స్పెషల్‌ పర్ఫ్‌స్‌ వెహికల్‌ ఏర్పాటు చేయనందు వల్లే  à°•à±‡à°‚ద్ర ప్రభుత్వం విడుదల చేయవలసిన 17 .5 వేల కోట్లు రూపాయల నిధులు విడుదల చేయలేకపోయిందని

సమర్ధించుకున్నారన్నారు. గిరిజన యూనివర్సిటీపై కనీసం నోటిఫికేషన్‌ ఇప్పటికీ జారీచేయలేదు. నాలుగు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్‌ ఇవ్వకపోయినా, యూనివర్సిటీ

చట్టంలో చేయవల్సిన చిన్న మార్పును చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ జాప్యం చేస్తుంది. అయినా హరిబాబు ప్రసంగంలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు

చేయబోతున్నట్లు కల్లి బొల్లి కబుర్లుతో ప్రసంగించారు. హరిబాబు మాట్లాడిన మిగిలిన ప్రసంగమంతా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కేంద్రం ఎంతో చేసినట్లుగా చెప్పుకోవడం

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను బాదకు గురిచేయడమే. విశాఖ ప్రజానీకం అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ఆంధ్రప్రదేశ్‌కు తగిన గుణపాఠం చెప్పారని చెప్పక తప్పదు

అన్నారు.  


పూర్తి వార్తా PDF ను Download à°šà±‡à°¸à±à°•à±‹à°—లరు 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam