DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జాతీయ స్ఫూర్తి కల్గించే భారీ పతాకా విష్కరణ 

*యువత అండగా విశాఖ వీధుల్లో భారీ పతాకం* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జనవరి 26, 2021  (డి ఎన్ ఎస్):* 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా యువతలో జాతీయతా స్ఫూర్తి మరింత పెంపొందించేందుకు త్రివర్ణ పతాకాన్ని పోలె భారీ పతాకాన్ని ఆవిష్కరించారు. విశాఖపట్నం మధురవాడ

సమీపంలోని 
స్వతంత్రనగర్ లో ఆర్ఎస్ఎ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు 1 కి మీ భారీ  పతాక రూపొందించారు. కాషాయం, శ్వేత, ఆకుపచ్చ వర్ణాలతో ఏర్పాటు చేసిన ఈ పతాకాన్ని స్థానిక యువత చేతబూని, వీధుల్లో విహరించారు. ఒక్కసారిగా భారత్ మాతా కీ జై, వందేమాతరం అనే నినాదాలతో వీధులు హోరెత్తిపోయాయి. ఈ కార్యక్రమం లో జివిఎంసి

జోన్-1 కమిషనర్ బొడ్డేపల్లి రాము, తాహశీల్దార్ ఆర్.నరసింహమూర్తి, పి.ఎమ్.పాలెం సి.ఐ. అడబాల రవికుమార్ పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam