DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లోక్ సభ లో వీగిన అవిశ్వాసం, మద్దతు కేవలం 126

న్యూ ఢిల్లీ, జులై  20 , 2018 (DNS Online ): లోక్ సభ లో భారతీయ జనతా పార్టీ పై తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. శుక్రవారం అర్ధరాత్రి 11 à°—à°‚à°Ÿà°² వరకూ

సుదీర్ఘంగా  à°¸à°¾à°—à°¿à°¨ చర్చ అనంతరం జరిగిన మూజువాణీ ఓటు లో ఆవిశ్వాసానికి అనుకూలంగా కేవలం 126 ఓట్లు మాత్రమే నమోదు కాదా వ్యతిరేకంగా ( ప్రభుత్వానికి అనుకూలంగా) 325

ఓట్లు నమోదు అయ్యాయి. ఈ సందర్బంగా సాగిన చర్చలో భారత ప్రధాని నరేంద్ర మోడీ సుమారు గంటన్నర సేపు వివరణ ఇచ్చి, ప్రతిపక్షాల నోళ్లకు తాళాలు వేశారు. ప్రతిపక్షం పై అయన

వేసిన సెటైర్లకు బీజేపీ సభ్యులు బల్లలు చరుస్తూనే ఉన్నారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు పై నరేంద్ర మోడీ వేసిన సెటైర్లు, సంధించిన ప్రశ్నలకు తెలుగుదేశం

సభ్యులు విస్తుపోయారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam