DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జూన్‌ 7 నుంచి ఏపీలో టెన్త్‌ పరీక్షలు: మంత్రి సురేష్ 

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఫిబ్రవరి 03, 2021  (డి ఎన్ ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ లో పదోతరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర‌ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ బుధవారం పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. జూన్‌ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నట్లు

ప్రకటించారు. మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూలై 21వ తేదీ నుంచి ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని వెల్లడించారు.

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌( ఏడు పేపర్లు) :

జూన్‌ 7(సోమవారం) : ఫస్ట్‌ లాంగ్వేజ్‌ 
జూన్‌ 8( మంగళవారం) : సెకండ్‌ లాంగ్వేజ్‌
/> జూన్‌ 9(బుధవారం) : ఇంగ్లీష్‌
జూన్‌ 10(గురువారం) : గణితం
జూన్‌ 11 (శుక్రవారం) : ఫిజికల్‌ సైన్స్‌
జూన్‌ 12 (శనివారం) : బయోలాజికల్‌ సైన్స్‌ 
జూన్‌ 14( సోమవారం) : సోషల్‌ స్టడీస్‌ 
జూన్‌ 15 ( మంగళవారం) : ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2
ఓఎస్‌ఎస్‌సీ మేయిన్‌ లాంగ్వేజ్‌ (సంస్కృతం, అరబిక్‌, పర్షియన్‌)
/> జూన్‌ 16 ( బుధవారం ) ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్‌ కోర్సు(థియరీ).

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam