DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైశ్యులను కించపరిచే చింతామణి ని ఏపీ లో నిషేధించాలి

*సీఎం వైఎస్ జగన్ కు ఆర్యవైశ్య సంఘాల వినతి. .*

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఫిబ్రవరి 03, 2021  (డి ఎన్ ఎస్):* ప్రముఖ నాటక కర్త కాళ్ళకూరి నారాయణ రావు రచించిన సాంఘిక నాటకం చింతామణి ని ఆంధ్ర ప్రదేశ్ ఎక్కడా ప్రదర్శించకుండా చూడాలని, ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్ కు

లేఖ వ్రాసారు. ఈ నాటకం లో తమ సామజిక వర్గాన్ని కించపరిచే చాలా సన్నివేశాలు ఉన్నాయని, తద్వారా తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని తెలిపింది. ఈ మేరకు ఈ విషయం పై ద్రుష్టి పెట్టాలని కోరాయి. దీనికి స్పందనగా దీనిపై పరిశీలించి చర్య తీసుకోవాల్సిందిగా తన కార్యాలయ అదనపు కార్యదర్శికి సూచించారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు

జరిగితే ఈ నాటకాన్ని ఆంధ్ర ప్రదేశ్ లో ప్రదర్శించ కూడదు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam