DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎంఎస్ఎంఈ జాతీయ బోర్డు సభ్యునిగా విష్ణుకుమార్ రాజు 

*ఆదేశాలు జారీచేసిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 10, 2021  (డి ఎన్ ఎస్):* 

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, విశాఖ ఉత్తర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పి. విష్ణు కుమార్ రాజు జాతీయ మైక్రో, చిన్న మరియు మధ్య తరహా

పరిశ్రమల బోర్డు సభ్యులు గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర రహదారులు, జాతీయ మైక్రో, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశాలు జారీ చేసారు. బుధవారం విడుదల చేసిన ఈ ఆదేశాల్లో విష్ణుకుమార్ రాజు ను అభినందిస్తూ సందేశం పంపారు. అధికారం లో ఉన్నా, లేకున్నా క్రమశిక్షణ, నిబద్ధతత ఉన్న అతికొద్దిమంది రాజకీయ

నేతల్లో విష్ణుకుమార్ రాజు ఒకరు అనడం అతిశయోక్తి కాదు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam