DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారతి స్కీం లో తోలి దశకు గడువు ముగుస్తోంది. : బ్రాహ్మణా కార్పొరేషన్  

విశాఖపట్నం, జులై 23 , 2018 (DNS Online ) : ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణా కార్పొరేషన్ పేద విద్యార్థులకు అందిస్తున్న భారతి స్కీం తోలి దశ గడువు సమీపిస్తోందని విశాఖపట్నం జిల్లా

సమన్వయకర్త కె నర్సింహా మూర్తి తెలిపారు. సోమవారం ఉదయం కార్యాలయం లో నిర్వహించిన ఇష్టాగోష్టి లో అయన DNS తో  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ తెలుగుదేశం పార్టీ అధికారం లోకి వచ్చిన

తదుపరి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బ్రాహ్మణుల కు ప్రోత్సాహాన్ని అందించేందుకు ప్రవేశ పెట్టిన పథకాల్లో విద్యార్థుల కొరకు భారతి స్కీం ను అమలు చేస్తోందని, 1 వ

తరగతి నుంచి 10 à°µ తరగతి చదివే  à°ªà°¾à° à°¶à°¾à°² చిన్నారులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. à°ˆ దరఖాస్తు లను ఆన్ లైన్ లో పంపడానికి ఈనెల 31 గడువు తేదీ అన్నారు. తదుపరి

ఆగస్టు 1 నుంచి కళాశాల విద్యార్థుల దరఖాస్తు లను స్వీకరించడం జరుగుతుందన్నారు. దీనికై వారి ధ్రువపత్రాలను స్కాన్ చేసి పంపాలన్నారు. విశాఖపట్నం కేంద్రం లో

విశాఖనగరం లోని మద్దిలపాలెం జాతీయ రహదారి పై కిన్నెరా ధియేటర్ ప్రక్కనే  à°¤à°® ఉచిత  à°œà°¿à°²à±à°²à°¾ సేవ కేంద్రం ఉందని, అక్కడ విద్యార్థులకు కుల సర్టిఫికెట్ కు

సంబంధించిన లేఖ కూడా ఇవ్వడం జరుగుతుందని, తదుపరి, తెల్ల రేషన్ కార్డు లేదా, ఆదాయ ధ్రువపత్రాన్ని జత చేసి, విద్యార్థి స్టడీ, సర్టిఫికెట్, ఆంధ్ర బ్యాంక్ అకౌంట్,

ఆధార్ కార్డు తదితర పత్రాలతో తమ కార్యాలయానికి చేరుకుంటే, వాటిని ఆన్ లైన్ ద్వారా తమ కార్యాలయ సిబ్బంది దరఖాస్తు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని పేద

బ్రాహ్మణా కుటుంబాల సభ్యులు పదవ తరగతి చదివే విద్యార్థుల దరఖాస్తు à°² నమోదు కై తమ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam