DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గిరిజన వర్సిటీ కై మన్యం బంద్‌ కు సిపిఎం మద్దతు

విశాఖపట్నం, జులై 23 , 2018 (DNS Online): విభజన చట్టంలో పేర్కొన్న కేంద్ర గిరిజన విశ్వవిద్యాయాన్ని వెంటనే ప్రారంభించాలని పార్లమెంట్‌ సమావేశాల్లో సవరణ బిల్లు పెట్టాలని,

డిమాండ్ తో à°ˆ నెల 25 à°¨ జరుగుతున్న ఏజన్సీ బంద్ కు భారత కమ్యూనిస్ట్ పార్టీ ( మార్కిస్టు) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మన్యం లో  à°¬à°¾à°•à±à°¸à±ˆà°Ÿà±‌ ప్రభావిత గ్రామాలకు

అటవీహక్కు పత్రాలు ఇవ్వాలని, గిరిజన ప్రత్యేక నోటిపికేషన్‌ జారీ చేయాని కోరుతూ గిరిజన సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ, ఏజెన్సీ యువజన సంఘాలు మన్యంబంద్‌ కు పిలుపునిచ్చిన విషయం

తెలిసిందే. 
    à°†à°‚ధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజచేసి నేటికి 4 సంవత్సరాలు పూర్తయిన కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించకుండా ఆదివాసీ పట్ల

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వివక్షత ప్రదర్శిస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి లోకనాధం తెలిపారు. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయంతో పాటు 12 కేంద్ర విద్యా

సంస్థలను విభజన చట్టంలో పేర్కొన్నారు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని ప్రారింభించకుండా మిగిలిన విద్యా సంస్థలను అద్దె భవనాల్లో తరగతులు  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°¸à±à°¤à±à°¨à±à°¨

ప్రభుత్వాలు  à°‰à°¨à±à°¨à°¤ విద్య పొందే హక్కును గిరిజనులకు దూరం చేస్తున్నారు. à°ˆ సంవత్సరం నుండి గిరిజన విశ్వ విద్యాలయం తరగతులను నిర్వహిస్తామని à°—à°¤ సంవత్సరం కేంద్ర

కేబినేట్‌లో నిర్ణయం జరిగినట్లు ప్రభుత్వం ప్రకటించినా ఆచరణలో అమలు  à°šà±‡à°¯à°•à±à°‚à°¡à°¾ తమ నిర్ణయాలకు విశ్వసనీయత కొరవడివడిందన్నారు . విజయనగరం జిల్లా రెల్లి గ్రామంలో

సుమారు 500 à°Žà°•à°°à°¾ భూమిని గిరిజనులు  à°°à±ˆà°¤à± నుంచి సేకరించిన ప్రభుత్వం శంకుస్థాపన కూడా చేయకుండా అరకోర నిధులతో కాలయాపన చేస్తోందన్నారు. యూనివర్సిటీ నిర్మాణానికి 1100

కోట్లు ఖర్చుకానున్నదని నిపుణులు పేర్నొన్న ప్రభుత్వం చర్య తీసుకోవడం లేదని ఆరోపించారు. à°ˆ నెల 18 నుండి  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚చే వర్షకాలం  à°ªà°¾à°°à±à°²à°®à±†à°‚ట్‌

సమావేశాల్లో కేంద్ర గిరిజన విద్యాలయం సవరణ బిల్లు ను పెట్టాలని సిపిఎం డిమాండ్‌ చేస్తున్నది. 
    à°—ిరిజనులు  à°¸à°¾à°—ు చేస్తున్న అటవీ భూములకు తెలుగుదేశం

ప్రభుత్వం అధికారంల్లోకి వచ్చినప్పటి నుండి నేటికి ఏ ఒక్కరికి కూడా హక్కు పత్రా జారీ చేయకపోవడం దుర్మార్గం. 109 వ గిరిజన సహా మండలి సమావేశం జూలై 20న విజయవాడలో

నిర్వహించిన బాక్సైట్‌ ప్రభావిత గ్రామాల గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇవ్వాలని సిఫార్సు చేయకపోవడం అన్యాయం. ట్రైబల్‌ అడ్వయిజర్‌ కౌన్సీల్‌ (à°Ÿà°¿.à°Ž.సి)ని

తెలుగుదేశం అడ్వయిజరీ కౌన్సీల్‌à°—à°¾ మార్చేసారు. ఎక్షన్‌కు దగ్గర కావడంతో అటవీ హక్కు పత్రాలు  à°‡à°¸à±à°¤à°¾à°®à°¨à°¿ హడావిడి చేస్తున్న ప్రభుత్వం గిరిజనులు  à°¸à°¾à°—ు చేస్తున్న

భూములను బలవంతంగా అటవీశాఖ అధికారులు  à°¸à±à°µà°¾à°§à±€à°¨à°‚ చేసుకోవడానికి కండకాలువ లు (ట్రెంచి) తీస్తున్నారని అడవీ లోపల గిరిజనులను పంపకుండా నిరోధించేందుకు కుట్ర

చేస్తున్నారు.    
    à°œà°¨à°°à°²à±‌ డిస్సీ నోటిఫికేషన్‌ ఇప్పటికే మూడుసార్లు వాయిదా వేసారని ఎప్పుడో నిర్వహిస్తారో కూడా ప్రభుత్వానికి తెలియదని, నిరుద్యోగుతో

చెలాగాటమాడుతున్న ప్రభుత్వం కనీసం గిరిజన ప్రత్యేక డిఎస్సీ కూడా తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నోటిఫికేషన్‌ జారీ చేయకుండా గిరిజన ప్రాంత

విద్యా వ్యవస్థను అస్థవ్యస్తంగా మారింది. వైద్యా సదుపాయలు  à°ªà±Šà°‚దలేక గిరిజనులు నిరక్షరాస్యులు à°—à°¾ మారుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెలరోజు గడస్తున్నా

ఆశ్రమ పాఠశాలో విధు నిర్వహిస్తున్న సుమారు 3వేమంది సిఆర్‌టిను నేటికి రెన్యువల్స్‌ చేయకుండా, ప్రాథమిక విద్యాలో డ్రపౌట్స్‌ సంఖ్య నివారించడం కోసం 8 గిరిజన తెగ

భాషా వాలంటీర్లను నేటికి నియమించలేదు. గిరిజన విద్యా పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా à°ˆ బంద్‌కు సిపిఎం మద్దతు తెలియజేస్తున్నదని తెలిపారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam