DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజా పోరాటం లో ప్రజలే మాకు వెన్నుదన్ను :  వైయ‌స్ జ‌గ‌న్

సామర్లకోట, జులై 24 ,2018 (DNS Online ): ప్రత్యేక హోదా ఆంధ్ర ప్రదేశ్ కి జీవన్మరణ సమస్య గా మారిపోయిందని, ఈ పోరాటం లో ప్రజలే మాకు వెన్నుదన్ను గా నిలిచారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

ప్రకటించారు. ప్రత్యేక హోదా కోరుతూ మంగళ వారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపు ఇచ్చామని, దీన్ని తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు సహించలేక, మా కార్యకర్తలపై,

నేతలపై పోలీసులను ప్రయోగించారని మండిపడ్డారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam