DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నీలం సహానీ నియామకం

*(DNS రిపోర్ట్: పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, మార్చి 26, 2021 (డిఎన్ఎస్):* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియమితులయ్యారు. నీలం సాహ్ని పేరును గవర్నర్ బీబీ హరిచందన్ ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కొత్త ఎన్నికల కమిషనర్‌ నియామకానికి సంబంధించి ముగ్గురు రిటైర్ట్‌

ఐఏఎస్‌ అధికారులతో కూడిన ప్యానల్‌ను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ కార్యాలయానికి పంపించిన సంగతి తెలిసిందే.. ప్రస్తుత ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుంది. ప్రస్తుతం ఆమె రాష్ట్ర సలహా దారుగా ఉన్నారు. ఆ పదవికి ఆమె రాజీనామా చేసారు. కేంద్ర సర్వీస్ ల్లో ఉన్న ఈమెను ఆంధ్ర కు తీసుకు రావడానికి

ముఖ్యమంత్రి కేంద్రాన్ని సైతం ఒప్పించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam