DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఒక్క మాట తో జగన్ పాదయాత్ర కృషి పోయింది..

విశాఖపట్నం, జులై 25 , 2018 (DNS Online): ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ తో మంగళవారం చేసిన రాష్ట్ర బంద్ విజయవంతం జరిగిన సందర్బంగా వై ఎస్ జగన్ మోహన్

రెడ్డి చేసిన ప్రసంగం లో కొంత నైరాశ్యం సుస్పష్టంగా కనిపించింది. పవన్ కళ్యాణ్ పై చేసిన ఒక్క వివాదాస్పద వ్యక్తిగత వ్యాఖ్యతో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గత 230

రోజులకు పైగా చేస్తున్న పాదయాత్ర ప్రతిష్ఠా, కృషి మొత్తం వృధా అయిపోయినట్టయ్యింది. ప్రతి నాలుగేళ్ళ కోసారి భార్యను మారుస్తారు, అని, ఇదే పని వేరెవరైనా చేస్తే

నిత్య పెళ్ళికొడుకు అని ముద్ర వేసి, జైలు లో పెడతారా పెట్టారా అని నేరుగా విలేకరుల సమావేశం లోనే జగన్ మోహన్ రెడ్డి అడగడం వివాదాస్పదంగా మారింది. బంద్ విజయవంతం

గురించి మాట్లాడవలసిన సభలో పవన్ గురించి అసంబద్ధ వ్యాఖ్యలు చెయ్యడం తో జగన్ తన స్థాయి దిగి మాట్లాడారు అనే అభిప్రాయాలు

వ్యక్తమవుతున్నాయి. 

 

#jagan

#padayatra

#vizag

#visakhapatnam

#ysr congress

#ysrCP

#dnslive

#dns

 

Pix : courtesy to whom so ever it may owns

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam