DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎయు పరీక్షలు నిరవధిక వాయిదా :రిజిస్టర్ కృష్ణ మోహన్

*ఇంజనీరింగ్ లో 59 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్.* 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 26, 2021, 2020 (డిఎన్ఎస్):* కరోనా రెండవ విడత విజృంభణ ప్రభావం ప్రఖ్యాత ఆంధ్ర విశ్వకళాపరిషత్ (ఎయు) పై పడింది. ఇంజనీరింగ్ కళాశాలలో 59 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ రావడంతో

శనివారం నుంచి జరుగవలసిన B.E/B.TECH/B.PHARMACY పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు
ఎయు రిజిస్ట్రార్ డా. కృష్ణ మోహన్ ప్రకటించారు. ఇప్పడికే ఇంజనీరింగ్ హాస్టళ్లలో సుమారు 800 మంది వైద్య పరీక్షలు నిర్వహించగా శుక్రవారం 400 మంది వైద్య రిపోర్ట్ లు వచ్చాయి. వీటిలో59 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలడంతో ఎయు లో కలకలం రేగింది. దీంతో

పరీక్షలను తక్షణం వాయిదా వేస్తున్నట్టు ఉన్నతాధికారులు పరకటించారు. ఈ పరీక్షలు ఎయు పరిధి లోని అన్నిక్యాంపస్, ప్రయివేట్ కళాశాలలకు వర్తిస్తుంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam