DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గిరిజన వర్శిటీ ఏర్పాటుకై ఏజన్సీ బంద్

విశాఖపట్నం, జులై 25, 2018 (DNS Online ):ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు లో ప్రకటించిన               కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాన్ని వెంటనే ప్రారంభించాలని పార్లమెంట్‌

సమావేశాల్లో సవరణ బిల్లు  à°ªà±†à°Ÿà±à°Ÿà°¾à°²à°¨à°¿ డిమాండ్ తో ఏజన్సీ ప్రాంతం లో మన్యం బంద్ పెద్ద ఎత్తున జరుగుతోంది. బుధవారం ఉదయం నుంచే పాడేరు, అరకు, చింతపల్లి తదితర

ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ స్తంభించి పోయింది. బాక్సైట్‌ ప్రభావిత గ్రామాలకు అటవీహక్కు పత్రాలు ఇవ్వాలని, గిరిజన ప్రత్యేక నోటిపికేషన్‌ జారీ చేయాలని కోరుతూ

గిరిజన సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ, ఏజెన్సీ యువజన సంఘాలు à°ˆ బంద్ కు పిలుపునిచ్చాయి. దీనికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ( మార్కిస్టు)- విశాఖ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు . .

#Vizag

#bandh

#Visakhapatnam

#agency

#manyam

#CPM

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam