DNS Media | Latest News, Breaking News And Update In Telugu

4 న  వర్చువల్ విధానంలో ఏపీ లా వర్సిటీ స్నాతకోత్సవం 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఏప్రిల్ 3, 2021 (డిఎన్ఎస్):* 

*విశాఖపట్నం, ఏప్రిల్ 3, 2021 (డిఎన్ఎస్):*  ఈ నెల 4 న మధ్యాహ్నం 3.00 గంటలకు విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ( ఏపీ లా వర్సిటీ) యొక్క 4, 5, 6 మరియు 7 వ స్నాతకోత్సవం (వర్చువల్) జరుగనుంది. ఈ

కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి  రమణ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. ఏపీ లా వర్సిటీ ఛాన్సలర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి,  అరూప్ కుమార్ గోస్వామి, అధ్యక్షత వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని వీడియో ద్వారా ప్రత్యక్ష ప్రసారం చెయ్యనున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam