DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కనక దుర్గ గుడి నూతన ఈఓ గా భ్రమరాంబ నియామకం 

*ప్రస్తుత ఈఓ సురేష్ బాబు రాజమండ్రి ఆర్ జె సి గా బదిలీ.*  

*(DNS రిపోర్ట్: పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఏప్రిల్ 7, 2021  (డిఎన్ఎస్):* విజయవాడ కనక దుర్గమల్లేశ్వర స్వామి ఆలయం, ఇంద్రకీలాద్రి నూతన ఈఓ గా డి. భ్రమరాంబ ను నియామిస్తూ, ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆలయం పై ఎన్నో

అవకతవకలు జరిగినట్టుగా ఏసీబీ దాడుల్లో ఆధారాలతో దొరకడం తో ఇప్పడికే 17 మంది ఉద్యోగులపై వేటు వేసిన విషయం తెలిసిందే. దీనికి పూర్తి బాధ్యుణ్ణి చేస్తూ, సిబ్బంది వైఖరిపై నిర్లక్ష్యంగా ఉన్నందుకు గాను ప్రస్తుత ఈఓ గా ఉన్న ఎం వి సురేష్ బాబు ను బదిలీ చేసింది. ఇతన్ని రాజమహేంద్రవరం ఆర్ జె సి గా నియమించింది. బుధవారం సాయంత్రం ఈ

బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam