DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఢిల్లీ లో విజెఎఫ్ బృందం- రైల్వేజోన్ పై నిరసన గళం

విశాఖపట్నం, జులై 25 , 2018 (DNS Online ) : లక్షలాది మంది ఉత్తరాంధ్రా జిల్లాల ప్రజల దశాబ్దాల చిరకాల వాంఛ విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ను తక్షణం ప్రకటించాలని

డిమాండ్ తో వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరమ్ పాలక మండలి ఢిల్లీ లో నిరసన దీక్ష చేపట్టారు. బుధవారం ఉదయం ఢిల్లీ లోని ఆంధ్రాభవన్‌లో వున్న అంబేద్కర్‌ విగ్రహం వద్ద

 à°°à±ˆà°²à±à°µà±‡à°œà±‹à°¨à±‌ సాధన కోసం శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, కార్యదర్శి ఎస్. దుర్గారావు à°² నేతృత్వంలో జరిగిన à°ˆ దీక్షలో

పాయకరావు పేట ఎమ్మెల్యే వి. అనిత సంఘీభావం తెలియచేస్తూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పాత్రికేయలు సమాజంలో భాగమేనని, ఎన్నో పర్యాయములు ప్రజా సమస్యలపై

పోరాడుతున్నారని అభినందించారు. వైజాగ్‌ జర్నలిస్టు ఫోరమ్‌ కార్యవర్గం రైల్వేజోన్‌తో పాటు ఉత్తరాంధ్ర ప్రజల సమస్య పరిష్కారం . . . .

 

#VJF

#Vizag

#Visakhapatnam

#Railway

#Delhi

#Journalist

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam