DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇంద్రకీలాద్రి ఈఓ గా భ్రమరాంబ బాధ్యతల స్వీకరణ

*(DNS రిపోర్ట్: పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఏప్రిల్ 8, 2021  (డిఎన్ఎస్):* విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారి గా రీజినల్ జాయింట్ కమీషనరు, రాజమండ్రి డి.భ్రమరాంబ గురువారం పదవీభాద్యత లను చేపట్టారు. ఆలయ కార్యనిర్వహణాధికారి డి

భ్రమరాంబ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శనము చేసుకొని పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు వీరికి వేద ఆశీర్వచనం చేసి, అమ్మవారి ప్రసాదములు అందజేశారు.

ఆలయంలో జరిగిన ఎన్నో కుంభకోణాల పై సర్వత్రా విమర్శలు వెల్లువవుతున్న నేపథ్యంలో ప్రస్తుత కార్యనిర్వహణాధికారి ఎంవి సురేష్ బాబు పై బదిలీ వేటు వేశారు. అతన్ని

రీజినల్ జాయింట్ కమీషనరు, రాజమండ్రి గా బదిలీ చేసారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam