DNS Media | Latest News, Breaking News And Update In Telugu

24 న సింహాచల ఆలయంలో హుండీల లెక్కింపు మొదలు

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 18, 2021 (డిఎన్ఎస్):* సింహాచలం లో వేంచేసిన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం లో హుండీ లెక్కింపు ఈ నెల 24 (సోమవారం) నుంచి 26- వ తేదీ (బుధవారం ) వరకూ మూడు రోజుల పాటు చేపట్టనున్నట్టు ఆలయ ఈఓ ఎంవి సూర్యకళ తెలియచేసారు. శ్రీ స్వామివారి హుండీ

లెక్కింపు ఈ రోజుల్లో ఉదయం 7:30 గంటలకే ప్రారంభమవుతుందన్నారు. కోవిడ్ నియమ నిబంధనలు పూర్తి స్థాయిలో పాటిస్తూ... సింహగిరిపైన బేడామండపంలో  హుండీల లెక్కింపు జరుగును. దేవస్థానం ఈఓ ఎంవీ సూర్యకళగారి ఆధ్వర్యంలో అధికారులు హుండీల లెక్కింపును  పర్యవేక్షించనున్నారు. లెక్కింపునకు  ఆలయ ఉద్యోగులు కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ

హాజరవుతారని తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam