DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహారాష్ట్ర వెళ్లే ప్రయాణీకులకు నెగటివ్ రిపోర్ట్ తప్పనిసరి

*విశాఖ ప్రయాణికులకు విశాఖ రైల్వే డివిజన్ సూచనలు* 

*కోవిడ్ నిబంధనలు, జాగ్రత్తలు పాటించాలి: సీనియర్ డిసిఎం*  

*విశాఖపట్నం, మే 19, 2021 (డిఎన్ఎస్):* మహారాష్ట్ర లో ప్రవేశించే ప్రయాణికులకు తప్పని సరిగా కోవిడ్  నెగటివ్ రిపోర్ట్ ఉండాలని  ఆదేశాలు జారీ అయినట్టు విశాఖపట్నం రైల్వే  సీనియర్ డివిజనల్

కమర్షియల్ మేనేజర్ ఏ కె త్రిపాఠి తెలిపారు. విశాఖ డివిజన్ నుంచి మహారాష్ట్ర కు వెళ్లే రైలు ప్రయాణికులు తప్పని సరిగా కోవిడ్ నెగటివ్ రిపోర్ట్ కలిగి ఉండాలన్నారు. పూర్తి నిబంధనలు, జాగ్రత్తలు పాటించాలన్నారు. 

ఆ రాష్ట్రంలో కోవిడ్ -19 వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మరియు ఇతర కోవిడ్ -19 వైరస్ వేరియంట్లని మహారాష్ట్ర

రాష్ట్రంలోకి ఇతర ప్రాంతాల నుండి రాకుండా ఉండటానికి, అంటువ్యాధుల వ్యాధుల చట్టం -2 యొక్క సెక్షన్ -2 కింద ఇవ్వబడిన అధికారాలను అమలు చేయడంలో 1897 మరియు మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ క్రింది మార్గదర్శకాలైన విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం ఇవ్వబడిన అధికారాలు ఉన్నాయన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam