DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నిధులను సద్వినియోగ పరుచుకోవాలి : మంత్రి అయ్యన్న

*సిహెచ్ నాగాపురంని ఆదర్శంగా తీసుకోవాలి
*రూ 6 కోట్ల 25 లక్షలు తో నాగాపురం అభివృద్ధి 
*రూ.800 కోట్లతో రాష్ట్రంలో మహిళలకు పాడి à°—ేదెలు పంపిణీ
*ఒంటరి మహిళలకు రూ 1000

పింఛను

నర్సీపట్నం (కృష్ణదేవిపేట) జూలై 27, 2018 (DNS Online) : వివిధ అభివృద్ధి పథకాలకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను సద్వినియోగ పరుచుకోవాలని రహదారులు భవనాల శాఖామంత్రి

చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. శుక్రవారం గొలుగొండ మండలం సిహెచ్.నాగాపురం, కొంగసింగి గ్రామాల్లో "గ్రామదర్శిని గ్రామ వికాసం" కార్యక్రమాలలో ఆయన

పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలలో నాగాపురం గ్రామానికి మంజూరు చేసిన రూ. 6 కోట్ల 25 లక్షల 16 వేల రూపాయల నిధులను గ్రామంలో

సద్వినియోగం చేసుకున్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అంతర్గత రోడ్లు, శివారు రోడ్లు చక్కగా నిర్మించుకున్నారని, తాగునీటి పథకాలు, చెరువులలో

పూడిక తీత, పింఛన్లు రైతు డ్వాక్రా రుణమాఫీలు, గృహ నిర్మాణాలు, ఇంకుడు గుంతలు మొదలైనవన్నీ పగడ్బందీగా పూర్తి చేసుకున్నారన్నారు. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని

ప్రతి గ్రామంలో అభివృద్ధి సంక్షేమ పథకాలను పూర్తిగా సద్వినియోగప రుచుకోవాలి అన్నారు. నిజమైన నాయకుడు ఓట్ల గూర్చి గాక ప్రజల అభివృద్ధి సంక్షేమం కొరకు

పాటుపడతారని . . .  

 

#dnslive #dns #gantla #Ayyanna #Andhrapradesh #vizag #visakhapatnam #dnsnews  #dns live #dns media #R&B #minister #Narsipatnam #visakhapatnam #rural #KD Peta  #irrigation

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam