DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టిటిడి ట్రస్ట్ బోర్డు రద్దు, ఈఓ కే సర్వాధికారాలతో బోర్డు ఏర్పాటు

 

*(DNS report : Raja P, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, జూన్  23, 2021 (డిఎన్ఎస్):* తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుత పాలకమండలి పదవీకాలం ముగియడంతో ట్రస్ట్ బోర్డు ను రద్దు చేస్తూ andhra ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నూతన కమిటీ వచ్చే వరకు స్పెసిఫైడ్ అథారిటీ ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ

నెల 20 తో ట్రస్ట్ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ముగియడంతో ట్రస్ట్ బోర్డు కాలం కూడా ముగిసింది. ప్రస్తుతం ఈవో చైర్మన్ గా, ఏఈవో కన్వీనర్ గా స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు అయ్యింది. పాలక మండలి కి ఉన్న అన్ని అధికారాలు స్పెసిఫైడ్ అథారిటీ కి ఉంటాయని ప్రభుత్వం  స్పష్టం చేసింది.  వచ్చే నెల మొదటి వారానికి కొత్త

పాలకమండలి ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam