DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మిజోరాం గవర్నర్ గా విశాఖ మాజీ ఎంపీ హరిబాబు 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, జులై 06, 2021 (డిఎన్ఎస్):* ఆంద్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు, విశాఖపట్నం పార్ల మెంట్ మాజీ సభ్యులు, డా. కంభంపాటి హరిబాబుగారు మిజోరాం గవర్నర్ గా నియమితులవ్వడంతో విశాఖ బీజేపీ క్యాడర్ ఆనందంలో ఉన్నారు. భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ పది

రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసారు. వారిలో మిజోరాం గవర్నర్ గా డా. హరిబాబు పేరు ఉండడంతో బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్ర అధిష్టానం మంచి గుర్తింపు ఇచ్చింది అనే నమ్మకం క్యాడర్ లో కలుగుతోంది. మిగిలిన వారిలో పి ఎస్ శ్రీధరన్ పిళ్ళై ని గోవా గవర్నర్ గాను, సత్యదేవ్ నారాయణ్ ఆర్య ను త్రిపుర గవర్నర్ గాను,

రమేష్ బైస్ ను ఝార్ఖండ్ గవర్నర్ గాను, తావరచంద్ గెహ్లవుట్ ను కర్ణాటక గవర్నర్ గాను, బండారు దత్తాత్రయ ను హర్యానా గవర్నర్ గాను, మంగుబాయి చ్చగాంభై పటేల్ ను మధ్య ప్రదేశ్ గవర్నర్ గాను, రాజేంద్ర విశ్వనాధ్ అర్లేకర్ ను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గాను నియమించారు. .
వీరు పదివి చేపట్టిన నాటి నుంచి వీరి పదవీకాలం మొదలవుతుందని

ప్రకటించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam