DNS Media | Latest News, Breaking News And Update In Telugu

200 కు పైగా ఆవులు సురక్షితంగా గోశాలకు తరలింపు

*గోరక్షణలో అహరహం పహారా కాస్తున్న భజరంగ్ దళ్*  

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*హైదరాబాద్ / విశాఖపట్నం, జులై 17, 2021 (డిఎన్ఎస్):* తెలంగాణ లోని గద్వాల్ పట్టణం లో బక్రీద్ పండగకు కోసం అక్రమంగా బలి చేసేందుకు దాచిన 200 కు పైగా ఆవులను స్థానిక భజరంగ్  దళ్ కార్యకర్తలు పోలీసుల సహకారంతో రక్షించినట్టు

తెలుస్తోంది. గత వారం రోజులుగా అప్రమత్తంగా ఉండి, గోవులను బలి చేసేందుకు తరలిస్తున్న వాహనాలను నిరోధిస్తున్నారు. శనివారం తెల్లవారుఝామున అవులను బలికోసం ఏర్పాట్లు జరుగుతున్నట్టు సరైన సమాచారం రావడం తో ఆవుల మందను ఆపి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెటర్నరీ డాక్టర్ తో పరిశీలించగా ఆవుల మంద లోఅనారోగ్యం తోనూ, చిన్న వయసువి

ఉన్నాయి, వీటన్నింటినీ ష్ఠానికా గోశాలకు తరలించాలని వైద్యులు, పోలీసులు సూచించారు. వెంటనే గోవులను గోశాల కు తరలించడం జరిగింది. ఈ మహోన్నత కార్యక్రమం లో పాల్గొన్న భజరంగ్ దళ్ కార్యకర్తలకు, సహకరించిన వారికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియచేస్తున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam