DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పదేళ్ల పాలనా లో ఇవ్వని హోదా , అధికారం ఇస్తే చేస్తారట: జేసీ  

కాంగ్రెస్ నాటకం పై మండిపడుతున్న జేసీ 
  à°µà°¿à°¶à°¾à°–పట్నం, జులై  28 , 2018 (DNS Online ):  à°œà±‡à°¸à±€ దివాకర్ రెడ్డి ... à°ˆ పేరు చెప్పగానే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఠక్కున గుర్తుకు వచ్చేది à°’à°•

ఫైర్ బ్రాండ్ ప్రజా ప్రతినిధి. తానూ ఏ రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహించినా తప్పు చేస్తే వాళ్ళను ఎండగట్టగలిగిన ఏకైక రాజకీయ నేత. ఇటీవల చంద్రబాబు నాయుడు

వైఖరికి విసిగి పోయిన జేసీ, అలిగి, చంద్రబాబు కు సైతం హెచ్చరికలు పంపడంతో, బుజ్జగింపు కై సమావేశం నిర్వహించారు. వీరిద్దరి మధ్య జరిగిన చర్చలను కవరేజ్ చేసేందుకు

వెళ్లిన మీడియా కు అంతకంటే బంపర్ అఫర్ లభించింది. చర్చల అనంతరం బయటకు వచ్చిన జేసీ మీడియా తో అంతా బాగుంది అని చెప్తూ కాంగ్రెస్ పైనా, అధ్యక్షుడు రాహుల్ పైన

నిప్పులు చెరిగారు. పదేళ్లు అధికారం లో ఉండగా ఆంధ్రా కు ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ ఇవ్వలేని దద్దమ్మలు, మరో సారి అధికారం ఇస్తే అమలు చేస్తారట. అన్నారు.

దీనికి పైగా ఒక విభజన బిల్లునే సరిగ్గా తయారుచెయ్యడం చేతగాని వాళ్ళు రాజ్య పాలన ఏమి చెయ్యగలరు అని ఘాటుగా విమర్శించారు. ఇప్పడికే దేశ ప్రజలు కాంగ్రెస్ కి

బహిష్కృత తీర్పు ఇచ్చేశారన్నారు. కాంగ్రెస్ అదే నాటకాలను నమ్మెందుకు ఆంధ్రా ప్రజలు సిద్ధంగా లేరన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam