DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ పర్యటనకై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల రాక 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, ఆగస్టు 06, 2021 (డిఎన్ఎస్):* పర్యటనకు కోసం వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  శుక్రవారం విశాఖపట్నం కు చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ అతిధిగృహనికి విచ్చేశారు. పోర్ట్ గెస్ట్ హౌస్ వద్ద నిర్మలా సీతారామన్ కు పోర్ట్ చైర్మన్ కే.

రామమోహనరావు, ఐఏఎస్ పుష్ప గుచ్చం అందించి సాదరంగా ఆహ్వానించారు. పోర్ట్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను చైర్మన్ శ్రీ రామమోహనరావు మంత్రికి వివరించారు. పోర్ట్ లో జరుగుతున్న ఎగుమతులు దిగుమతులు కార్యకలాపాల పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam