DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇసుకకొండ అర్చకుని తీరుకు నిరసనగా సిబ్బంది దీక్ష

విశాఖపట్నం, జులై 29 , 2018 (DNS Online ): విశాఖపట్నం లోని పూర్ణామార్కెట్ సమీపం లో గల ఇసుకకొండ సత్యనారాయణ స్వామీ ఆలయం లో రెండు రోజుల క్రితం వెలుగు చూసిన ఘటనపై దేవాదాయ శాఖ

సిబ్బంది శాంతి గా నిరసన దీక్ష చెప్పట్టారు. ఆదివారం స్థానిక దేవాదాయ శాఖ ప్రాంతీయ కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ ధర్నా లో నవ్యంధ్ర ప్రదేశ్ అర్చకేతర ఇబ్బంది

సంఘం ఆధ్వర్యవంలో శాంతియుతంగా దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా నవ్యంధ్ర అర్చాకేతర సంఘం అధ్యక్షులు కృష్ణమాచార్యులు మాట్లాడుతూ ఆలయం లో జరిగే విధుల్లో మా

సిబ్బంది జోక్యం చేసుకోరని, అయితే భక్తులకు ఇబ్బంది కల్గిన సమయాల్లో మాత్రం తప్పని సరిగా జోక్యం చేసుకోవాల్సియుంటుందన్నారు. దీనిలో భాగంగానే ఆషాఢ పొర్ణమి

రోజున ఇసుక కొండ సత్యదేవుని ఆలయంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని, అర్చకులు ఇద్దరే ఉండడంతో వీరు ఇంకొకరి సహాయం తీసుకోవాల్సివచ్చిందన్నారు. అయితే

సహాయంగా వచ్చే వారు కేవలం దేవాదాయ శాఖా సిబ్బందే అయి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కానీ, ఇసుకకొండ ఆలయంలో ప్రయివేట్ సిబ్బంది ని ఒకరిని సహాయంగా తెచ్చుకోవడంతో

అర్చకుని పై చర్యలు తీసుకోవాల్సియుందన్నారు. ఇతని కారణంగా . . . . . contd.            

 

 

#dns #dnslive #dns news #temples #endowments #vizag #visakhapatnam #satyanarayana #isukakonda #poorna market #temple employees 
 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam