DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లార్డ్స్ లో ఇంగ్లాండ్ పై భారత్ 151 పరుగుల విజయం 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, ఆగస్టు 16, 2021 (డిఎన్ఎస్):*  ప్రపంచం లోని ప్రతి క్రికెట్ క్రీడాకారుడు కనీసం ఒక్క ఓవర్ అయినా వాడాలనుకునే మైదానం ఇంగ్లాండ్ లోని లార్డ్స్ క్రికెట్ మైదానం.  అలంటి లార్డ్స్ మైదానం అదే ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు పై రెండవ టెస్ట్ లో భారత్ జట్టు 159 పరుగుల విజయం సాధించింది.

ఇంగ్లాండ్ జట్టు తోలి ఇన్నింగ్స్ లో ఆధిక్యం సాధించినప్పడికి రెండవ ఇన్నింగ్స్ లో పూర్తిగా చేతులెత్తేసింది. 
 సోమవారం జరిగిన 5 వ రోజు ఆటలో భారత్ జట్టు ఇంగ్లాండ్ కు 272 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే  ఇంగ్లాండ్ జట్టు కేవలం 120 పరుగులకే కుప్పకూలిపోయింది. భారత్ బౌలర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్ ధాటికి రెండు ఇన్నింగ్స్

లోనూ 8 వికెట్లను ఇంగ్లాండ్ కోల్పోయింది. 5 టెస్ట్ ల సిరీస్ లో 1- 0  ఆధిక్యంలో భారత్ కొనసాగుతోంది. 

రెండు ఇన్నింగ్స్ స్కోర్: 

భారత్ : మొదటి ఇన్నింగ్స్  లో: 364 పరుగులు, రెండవ ఇన్నింగ్స్ లో 298/8d డిక్లేర్.

ఇంగ్లాండ్  : మొదటి ఇన్నింగ్స్  లో: 391 పరుగులు, రెండవ ఇన్నింగ్స్ లో 120/ 10 ఆలౌట్.
 
/>  ప్లేయర్ అఫ్ డి మ్యాచ్ గా కె ఎల్ రాహుల్ ను ప్రకటించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam