DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాగిరిని తిరుమలలా మార్చడం అంటే ఇదేనా?

*సేవకో రేటు. . . సింహగిరి రూటే సెపరేటు . .*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, ఆగస్టు 19, 2021 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్యదైవమైన శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం, ను తిరుమల తరహాలో తీర్చి దిద్దుతామంటూ ఆలయ ఈఓ ఎంవి సూర్యకలా చేసిన ప్రకటన లో అంతరార్ధం గురువారం

బహిర్గతమైంది. ఆలయంలో జరిగే ప్రతి సేవకూ ఒక రేటు పెట్టి, సామాన్యులను స్వామికి దూరం చేసే ప్రయత్నం విస్తృతంగా సాగుతోంది అనే విషయం ఆలయ అధికారుల తీరుతో  బయట పడింది. విశాఖపట్నం నగర పరిధిలో ఉన్న ఈ ఆలయానికి నిత్యం వందలాదిగా భక్తులు వస్తూనే ఉంటారు. ఆలయంలో జరిగే ప్రతి సేవకూ రేట్లను ప్రకటిస్తూ ధరల పట్టికను ప్రదర్శించారు.

ఆలయ ఈఓ ఆదేశాలతో ప్రకటించబడిన ఈ రేట్లు ఇవే. . .
శ్రీ స్వామి వారి దేవాలయము లో ప్రతిరోజు జరిగే సేవల్లో ప్రత్యక్ష పాల్గొనలేని వారికోసం కూడా పరోక్ష సేవలను ప్రకటించారు. 

శ్రీ స్వామి వారి సేవలు
అష్టోత్తర శతనామార్చన : 200/-లు 
సహస్ర నామార్చన : రూ॥ 500/-లు ,  
కళ్యాణం : రూ॥ 1000/-లు
స్వర్ణ పుష్పార్చన(గురు &

ఆదివారములు) : రూ॥ 2,116/-లు
స్వర్ణ తులసీ దళార్చన (ఏకాదశి రోజున) : రూ॥ 2,116/-లు
లక్ష కుంకుమార్చన : రూ॥ 2,500/-లు
స్వాతి హోమం(స్వాతి నక్షత్రం రోజు) : రూ॥ 2,500/-లు
గరుడ సేవ :  రూ॥ 500/-లు
శ్రీ లక్ష్మీనారాయణ వ్రతములు :  రూ॥ 100/-లు
అక్షరాభ్యాసం :  రూ॥ 50/-లు
నామకరణ:   రూ॥ 50/-లు
చెవులు కుట్టుట:   రూ॥ 50/-లు
కారు పూజ : రూ॥ 200/-లు
లారీ

పూజ : ॥ 300/-లు
ద్విచక్ర వాహన పూజ :రూ॥ 100/-లు 
గోపూజ :రూ॥ 50/-లు

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam