DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమలలో సంప్రదాయ భోజనం నిలిపేస్తున్నాం: టిటిడి చైర్మన్

*(DNS report : పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, ఆగస్టు 30, 2021 (డిఎన్ఎస్):* తిరుమలలో పలు విమర్శలకు తావిచ్చిన సంప్రదాయ భోజనం తక్షణమే నిలిపేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ( తితిదే ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సంప్రదాయ భోజనంపై తిరుమల తిరుపతి దేవస్థానం ( తితిదే ) వెనక్కి తగ్గింది. భోజనానికి డబ్బు

తీసుకోవాలని నిర్ణయించడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వచ్చాయి. దీంతో తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. సంప్రదాయ భోజన విధానాన్ని తక్షణమే నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై అధికారులతో చర్చించామని.. పాలకమండలి లేనపుడు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. స్వామివారి ప్రసాదంగానే భోజనం అందించాలని..

అన్నప్రసాదానికి డబ్బులు తీసుకోకూడదన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam