DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమల లో లిమిటెడ్ గా సర్వ దర్శనం: వైవీ సుబ్బారెడ్డి

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 14, 2021 (డిఎన్ఎస్):* తిరుమల శ్రీవారి ఉచిత దర్శనంపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఇకపై భక్తులందరికీ స్వామి దర్శనం కల్పించనుంది.  కరోనా కారణంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోలేకపోతున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది.

కరోనా

కారణంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోలేకపోతున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది.

 ఇటీవలే చిత్తూరు జిల్లా భక్తులకు మాత్రమే సర్వదర్శన భాగ్యం కల్పిస్తూ రోజుకు 2వేల టికెట్లు జారీ చేస్తున్న టీటీడీ ఉచిత దర్శనంపై కీలక ప్రకటన చేసింది. ఇటీవలే చిత్తూరు జిల్లా భక్తులకు మాత్రమే సర్వదర్శన

భాగ్యం కల్పిస్తూ రోజుకు 2వేల టికెట్లు జారీ చేస్తున్న టీటీడీ ఉచిత దర్శనంపై కీలక ప్రకటన చేసింది.
 
వారం రోజుల్లో భక్తులందికీ శ్రీవారిని ఉచితంగా దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వారం రోజుల్లో భక్తులందికీ శ్రీవారిని ఉచితంగా దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తామని

టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

 ఆన్ లైన్ ద్వారా సర్వదర్శనం టోకెన్లను విడుదల చేస్తామని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సుపథం దర్శనానికి ఎన్ని టికెట్లు మంజూరు చేస్తున్నారో.. అంతకు రెట్టింపుగా సర్వదర్శన టోకెన్స్ విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఆన్ లైన్ ద్వారా సర్వదర్శనం టోకెన్లను

విడుదల చేస్తామని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సుపథం దర్శనానికి ఎన్ని టికెట్లు మంజూరు చేస్తున్నారో.. అంతకు రెట్టింపుగా సర్వదర్శన టోకెన్స్ విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు.

 టోకెన్ల జారీకి ఏర్పాట్లు చేస్తున్నామని.., భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆన్ లైన్ ద్వారా సర్వదర్సనం టోకెన్లు ఇవ్వాలని

నిర్ణయించినట్లు టీటీడీ తెలిపింది.
టోకెన్ల జారీకి ఏర్పాట్లు చేస్తున్నామని.., భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆన్ లైన్ ద్వారా సర్వదర్సనం టోకెన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు టీటీడీ తెలిపింది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam