DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బయట అర్చకుడు రాకూడదు - వీళ్ళు మాత్రం సిసి ఫుటేజీ ఇచ్చేయొచ్చు

ఇదీ  à°‡à°¸à±à°•à°•à±Šà°‚à°¡ పై ఆధిపత్య పోరు భాగోతం

విశాఖపట్నం, జులై 31 , 2018 (DNS Online ): రెండు రోజుల క్రితం నగరం లోని ఇసుక కొండ సత్యనారాయణ స్వామి ఆలయంలో జరిగిన వివాదం లో ఏకపక్ష

నిర్ణయం తీసుకుంటున్నారు అని అర్చాకేతర సిబ్బంది నేటికీ రగడ చేస్తున్నారు. ఆషాఢ పౌర్ణమి రోజు ప్రైవేట్ అర్చకుని ఆలయం లోకి తీసుకువచ్చారని అర్చకునిపై అధికార

జులుం ప్రదర్శించిన ఆలయ సిబ్బంది పై అర్చకుడు చెయ్యి చేసుకున్నారు అంటూ ఒక పత్రికలో సీసీ కెమెరాల ఫుటేజీ ని ముద్రించడం వివాదం గా మారింది. అసలు ఆలయం లో సిసి

కెమెరాలు ఎందుకు పెట్టినట్టు, ? ఎవరి కోసం పెట్టినట్టు ? అందులో రికార్డు అయినా ఫుటేజీ ని బయట వ్యక్తులకు ఎలా ఇచ్చారు? అనే విషయం ఇప్పుడు మరింత వివాదంగా మారింది.

పౌర్ణమి రోజు అత్యంత రద్దీ గా ఉన్న సమయంలో సహాయానికి ఒక అర్చకుని తీసుకు వస్తే అర్చాకేతర సిబ్బందికి నచ్చని కారణంగా బలవంతంగా బయటకు పంపే ప్రయత్నం చేసారు.

ప్రయివేట్ వ్యక్తులు గుడిలోకి రాకూడదు అని అర్చకుని హెచ్చరించారు.బయట వ్యక్తులు గుడిలోకి రాకూడదు అని నిబంధన పెట్టినప్పుడు  à°—ర్భ గుడిలో పెట్టిన సిసి కెమెరాల

ఫుటేజీ ని బయట వ్యక్తులు ( విలేకరులు) కు ఎలా ఇచ్చారు. ఇప్పుడు నిబంధనలు ఒప్పుకుంటాయా అన్నది తేలాలి. దీనిపై ప్రస్తుతం ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లినట్టు

తెలుస్తోంది. ఆలయం పై ఆధిపత్య పోరు లో భాగంగా అర్చక, అర్చాకేతర సిబ్బంది చేస్తున్న హంగామా లో భాగంగానే à°ˆ ఘటన బయట పడినట్టు తెలుస్తోంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam