DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పాఠశాల విద్యార్థుల సహాయార్ధం మార్వారీ మహళల వస్త్ర ప్రదర్శన మేళా

పాఠశాల విద్యార్థుల సహాయార్ధం ఆగస్టు 3 నుంచి వస్త్ర ప్రదర్శన మేళా

విశాఖపట్నం, ఆగస్టు 1, 2018 (DNS Online ): సమాజ సేవలో భాగంగా à°…à°–à°¿à°² భారతీయ మహిళా సమ్మేళన్‌ ఆధ్వర్యవంలో నగరంలో

ఆగస్టు 3 నుంచి వస్త్ర, వస్తు ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు à°…à°–à°¿à°² భారతీయ మహిళా సమితి అధ్యక్షురాలు ఉష గుప్త తెలిపారు. బుధవారం నగరంలో సంస్థ కాంప్‌ కార్యాలయం లో

నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ à°ˆ నెల ( ఆగస్టు ) 3, 4 తేదీల్లో నగరం లోని సాగర తీరం లో à°—à°² పామ్‌ బీచ్‌ హోటల్‌ లో à°…à°–à°¿à°² భారతీయ మహిళా సమ్మేళన్‌ సభ్యుల

నేతృత్వంలో అత్యంత ఆకర్షణీమైన వస్త్ర, వస్తు ప్రదర్శనను నిర్వహిస్తున్నారు తెలిపారు. 
యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ఆడారి కిషోర్‌ కుమార్‌ మాట్లాడుతూ

వ్యాపార నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి విశాఖ ప్రాంతానికి వచ్చిన వీరంతా ప్రతి ఏటా ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అవసరమైన విద్యా సంస్థలకు తమ వంతు సహకారాన్ని

అందించడం అభినందనీయమన్నారు.

సమాజ సేవా కార్యక్రమాల్లో భాగంగానే . . . 
తమ సంఘం లో 50 మంది సభ్యులున్నారని, గత పది సంవత్సరాలుగా తమ సంస్థ పలు స్వచ్చంద సేవా

కార్యక్రమాలు చేపడుతోందన్నారు. వీటిలో భాగం గానే జరుగుతున్న ప్రతి ఏటా ఈ వస్తు వస్త్ర ప్రదర్శన నిర్వహించి, తద్వారా వీటిల్లో వచ్చిన ఆదాయం ను సమాజ అభివృద్ధి

భాద్యతా కార్యక్రమాలకు వినియోగిస్తూ పలు విద్యా సంస్థలు, శరణాయాలు, ఆశ్రమాలకు అవసరమయ్యే సామాగ్రి, పరికరాలను అందిస్తున్నట్టు తెలిపారు. గత ఏడాది 2017 జులై 12 ,13

తేదీల్లో నిర్వహించిన ది ఫెయిర్‌ వస్తు ప్రదర్శనలో వచ్చిన ఆదాయాన్ని విశాఖ - భీమిలి బీచ్‌ మార్గంలో చిన్న జీయర్‌ స్వామి - జీయర్‌ ఎడ్యుకేషనల్‌ సంస్థ ( JET)

ఆధ్వర్యవంలోని నడుపబడుతున్న నేత్ర విద్యాలయకు రెండు ప్రింటర్లు, 50 జత పాదరక్షు (షూలు), ఇతర సామాగ్రి అందించగలిగా మన్నారు. గోపాలపట్నం లోని మునిసిపల్‌ పాఠశాలలో

మంచి నీటి ప్యూరిఫైయర్‌ ఏర్పాటు చేశామని, దివ్యంగుల పాఠశాలకు రూ. 21 మే అందించామని, స్నేహ సంధ్య సంస్థ ద్వారా కాన్సర్‌ వ్యాధిగ్రస్తులకు రూ. 51 వేలు అందించామని,

సృజనావాణి స్వచ్చంద సంస్థ ద్వారా పాలిటెక్నీక్‌ ప్రవేశ పరీక్షకు వెళ్తున్న శిక్షణ నిమిత్తం 40 వేల రూపాయు అందించామని తెలిపారు.

à°ˆ ఏడాది (2018 లో ) . . . . 
దీనిలో భాగంగానే

à°ˆ పర్యాయం 2018 విశాఖ జిల్లా లోని జి. మాడుగు లో ఆరోహణ్‌ పేరిట ట్రైబల్‌ బృందం నిర్వహిస్తున్న స్వచ్చంద సంస్థ ఆధ్వర్యవంలో గొప్పుపాలెం, కొత్తపల్లి ట్రైబల్‌ (

ఏజెన్సీ ) గ్రామాల్లో బాత్రూం నిర్మాణానికి ఆర్ధిక సహాయం తో పాటు ఎస్‌. కోట మండలం లోని సోంపురం గ్రామంలోని పాఠశాలోని విద్యార్థులకు మంచినీటి అవసరాల కోసం 500 లీటర్ల

పరిణామం కల్గిన మంచి నీటి ట్యాంకును రెండింటిని అందిస్తున్నట్టు వివరించారు.

ప్రదర్శన మేళా లో . . . 
ఈ ఏడాది జరిగే వస్తు ప్రదర్శన మేళాలో దేశంలోని వివిధ

ప్రాంతాలకు చెందిన ఫ్యాషన్‌ డిజ్కెనర్లు, ఇంటీరియర్‌ డెకరేటర్స్‌, హోమ్‌ డెకరేటర్స్‌ పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఉత్పత్తులను à°ˆ ప్రదర్శనల్లో విక్రయానికి

అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. సుమారు 25 కు పైగా స్టాల్స్‌ ద్వారా వందలాదిగా మేటి ఉత్పత్తును ప్రజలకు అందుబాటులో ఉంచుతారని, వాటి ల్లో ప్రధానంగా డిజైనర్‌

చీరలు, రెడీమే డ్‌ డ్రెస్లు, డ్రెస్‌ మెటీరియల్‌, జర్దౌసీ ఉత్పత్తులు, వివిధ తరహా రాఖీలు, ఆధునిక ఆభరణాలు, గిఫ్ట్‌ ఉత్పత్తులు, ట్రౌజవ్‌ పాకింగ్‌, డిజ్కెనర్‌

బెడ్‌షీట్లు, డిజ్కెనింగ్‌ న్కెటీలు, ఇంటి à°…à°‚à°•à°°à°£ ఉత్పత్తులు, యువతీ యువకుల అవసరాలకు అనుగుణంగా అత్యాధుని à°• మోడళ్ళలో వివిధ ఉత్పత్తులను à°ˆ ప్రదర్శనల్లో

అందుబాటులో ఉంటాయన్నారు. 
సంస్ధ కార్యదర్శి సునీతా అగర్వాల్‌ , కోశాధికారి ఉమా డాగా మాట్లాడుతూ à°ˆ ప్రదర్శన ఆగస్టు 3 , 4 , 2018 తేదీల్లో ఉదయం 10 à°—à°‚à°Ÿà°² నుంచి రాత్రి 8 à°—à°‚à°Ÿ వరకూ

ఈ ప్రదర్శన ఉంటుందని, నగర వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొనవసిందిగా ఆహ్వానిస్తున్నారు. ఈ ప్రదర్శన లో ప్రదర్శకులకు, సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం

జరుగుతుందని వివరించారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam