DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అమెరికా కార్నర్ తో యువతకు అందుబాటులో విదేశీ విద్య  

*పద్మనాభం బీజేపీ ప్రధాన కార్యదర్శి మహంతి శ్రీను* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 23, 2021 (డిఎన్ఎస్):* విశాఖపట్నం లోని ఆంధ్ర విశ్వ విద్యాలయం కేంద్రంగా అమెరికా కార్నర్ ప్రారంభించడం ద్వారా స్థానిక యువతకు విదేశీ ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుందని పద్మనాభం మండల బీజేపీ ప్రధాన

కార్యదర్శి మహంతి అప్పల రమణ అభిప్రాయపడ్డారు. ఈ కేంద్రం ద్వారా  

విశాఖలో ఇవాళ ఏర్పాటవుతున్న అమెరికన్‌ కార్నర్‌ దేశంలో మూడవది. దేశంలో ఇప్పటివరకు అహ్మదాబాద్, హైదరాబాద్‌లో అమెరికన్‌ కార్నర్లు పని చేస్తుండగా, కొత్తగా విశాఖపట్నంలో మరో కార్నర్‌ ఏర్పాటవుతోంది. ఇది ఎంతో సంతోషకరం అన్నారు. విదేశాల్లోని

మంచి విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకే కాకుండా, ఇంకా మరెన్నో విధాలుగా సేవలందించడంలో అమెరికన్‌ కార్నర్‌ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam