DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రంలో బస్సు టికెట్ ధర పెంచితే బస్సు సీజ్: మంత్రి పేర్ని

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 09,  2021 (డిఎన్ఎస్):* దసరా ఉత్సవాల్లో ఆంధ్ర ప్రదేశ్ నుంచి రక పోకలు జరిపే అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ బస్సుల టికెట్ ధరలను పెంచితే ఆయా బస్సులను తక్షణం సీజ్ చెయ్యడం జరుగుతుందని, రాష్ట్ర రవాణా శాఖామంత్రి పేర్ని వెంకట్రామయ్య తెలిపారు. దసరా, సంక్రాంతి తదితర పండగల సీజన్ లో

బస్సుల టికెట్ ధరలు పెంచడం ఆనవాయితీగా మారిందన్నారు. దీన్ని ఇక్కడే నిరోధించాల్సిన అవసరం ఉందని, అందుకే వివిధ ప్రాంతాల నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ కు 4000 అదనంగా బస్సులు నడుపుతున్నాం.  ప్రైవేట్ బస్సులు కూడా రేటు పెంచడానికి వీలు లేదు. ఆన్ లైన్ లో బ్రేక్ ఇన్స్పెక్టర్లు, అభి బసు, రెడ్ బస్సు తదితర అన్ని సంస్థల వెబ్ సైట్

లనూ ప్రతి ఆరు గంటలకు పరిశీలించి, టికెట్లు పెంచినట్టు అయితే ఆ బస్సును సీజ్ చేస్తామన్నారు. 
అధిక చార్జీలు వసూలు చేస్తున్న బస్సు సర్వీసులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. టికెట్ ధరల పెంపు పై ఫిర్యాదుల కోసం ఒక వాట్సాప్ నంబర్ కూడా పెడతాం.
వాట్సా ప్ నెంబర్ కూడా ఇస్తామన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam