DNS Media | Latest News, Breaking News And Update In Telugu

24 న టి 20 క్రికెట్ మ్యాచ్లో భారత్ పై గెలిస్తే పాక్ కు జాక్ పాటే

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 10,  2021 (డిఎన్ఎస్):* ఈ నెల 24 న జరుగనున్న ప్రపంచ టి 20 క్రికెట్ మ్యాచ్ లో భారత్ క్రికెట్ జట్టుపై పాకిస్తాన్ గెలిస్తే. .పాక్ క్రికెట్ బోర్డు ఆర్థిక కష్ఠాలు తీరిపోనున్నాయి. ఈ మేరకు పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా కు పోటీల నిర్వాహకులు బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు ప్రచారం

జరుగుతోంది. ఈ మ్యాచ్ లో పాక్ గెలిస్తే. . నిర్వాహకులు ఒక బ్లాంక్ చెక్ పాక్ కు ఇవ్వడం జరుగుతుంది ట. పీకల్లోతు ఆర్ధిక కాస్థల్లో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు ఈ నెల 24 వ తేదీ ఒక ఆశా జీవంగా కనపడుతోంది. ఆ రోజున ఎట్టి పరిస్తితుల్లోనూ ఈ మ్యాచ్ గెలవాలని, గెలిస్తే. . పాక్ క్రికెట్  అప్పులు తీరతాయని రమీజ్ రాజా సహా, బోర్డు

సభ్యులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నట్టు సోషల్ మీడియా లో ప్రచారం సాగుతోంది. 

అయితే తటస్థ వేదిక పై జరుగనున్న ఈ మ్యాచ్ లో భారత్ ఆడేందుకు సుముఖత వ్యక్టం చేస్తుందో లేదో చూడాలి. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam