DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇసుకకొండ సత్య సన్నిధిలో దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 19,  2021 (డిఎన్ఎస్):*విశాఖపట్నం నగరం, ఇసుకకొండ పై వేంచేసియున్న శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని మంగళవారం దేవాదాయ ధర్మదాయశాఖ ముఖ్య కార్యదర్శి జి. వాణి మోహన్ దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ కార్యనిర్వహణాధికారి బండారు ప్రసాద్, ఆలయ ప్రధాన అర్చకులు నరసింహా చార్యులు

పూర్ణ కుంభ స్వాగతం పలికి, ఆలయ మర్యాదలతో శ్రీస్వామి వారి దర్శనం చేయించి, శ్రీ స్వామి ప్రసాదం అంద చేసారు. ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చిన ఆమె ఈ ఆలయాన్ని కూడా సందర్శించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam