DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బంగ్లాదేశ్ లో హిందూలపై దాడికి నిరసనగా విహెచ్పి ధర్నా 

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 20,  2021 (డిఎన్ఎస్):* బంగ్లాదేశ్ లో దసరా ఉత్సవాల సందర్భంగా మైనార్టీ హిందువులు పూజించే దేవి దేవతల పై జరిగిన దాడికి నిరసనగా విశ్వహిందూ పరిషత్ కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. బుధవారం కర్నూలు నగర పరిధిలో హిందూ ధార్మిక సంఘాల సహకారంతో నిరసన ర్యాలీ

నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మ దగ్దం చేసారు. భారత్ దేశంలో మేజిరిటీ హిందువులు తో సమానంగా అన్ని మైనారిటీ వర్గాలనూ ఆదరిస్తున్నామని, అయితే హిందువులు మైనారిటీ లుగా ఉన్న బాంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి దేశాల్లో వీరికి రక్షణ లేకుండా పోయిందంటూ నిరసనలు వ్యక్తం చేసారు. 
కార్యక్రమానికి మద్దతు ప్రకటించి స్థానిక

వినాయక ఘాట్ నుండి కలెక్టరేట్ వరకు జరిగిన ర్యాలీ నందు మరియు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నూలు హింధూ టైగర్ కగ్గోలు హరీష్ బాబు, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam