DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టీడీపీ కార్యాలయంపై దాడి పై గవర్నర్ కు ఫిర్యాదు 

*(DNS Report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*  
 
*అమరావతి, అక్టోబర్ 21,  2021 (డిఎన్ఎస్):*  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కేంద్ర కార్యాలయంలో మంగళవారం వైసీపీ క్యాడర్ వర్గాలు లోపలకు వెళ్లి అక్కడ చేసిన భౌతిక, విధ్వంసం పై పూర్తి వివరాలను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు బృందం రాష్ట్ర గవర్నర్

విశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. ఆ దాడిలో కార్యాలయం ఉన్న కార్లు, ఆఫీస్ ఫర్నిచర్, పార్టీ కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బంది, కార్యకర్తలు పై జరిగిన దాడి చేసిన సంఘటన గురించి గవర్నర్ గారికి వివరించి నివేదిక ఇచ్చారు. 
అనంతరం మీడియా తో మాట్లాడుతూ గవర్నర్ ముందు రెండు డిమాండ్లు పెట్టామని, రాష్ట్రంలో ఆర్టికల్ 356

విధించాలని డిమాండ్ చేశామన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడుల గురించి వివరించామని, రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోరంగా క్షీణించాయన్నారు. మా ఫిర్యాదు పై గవర్నర్ సానుకూలంగా స్పందించారు. ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తాం. పార్టీ ప్రధాన కార్యాలయంలో పనిచేసే కార్మికులపైనా దాడి చేశారు. 
/> ఈ బృందం లో అచ్చెన్నాయుడు తో పాటు టీడీపీ ముఖ్య నేతలు పాల్గున్నారు... వారితో టీడీపీ ముఖ్య నేతలు పాల్గున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam