DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్ర బీజేపీ నూతన కార్యవర్గం ప్రకటన, విష్ణు కు పదోన్నతి

ఆంధ్ర బీజేపీ నూతన కార్యవర్గం ప్రకటన, విష్ణు కు పదోన్నతి 

విజయవాడ, ఆగస్టు 4 , 2018 (DNS Online ): భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు కన్నా లక్ష్మి నారాయణ తన నూతన

కార్యవర్గాన్ని ప్రకటించారు. శనివారం విజయవాడ లోని రాష్ట్ర కార్యాలయం లో  à°­à°¾à°°à°¤à±€à°¯ జనతా పార్టీ అధికార ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర బిజెపి

అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారి నేతృత్వంలో నేడు విజయవాడలో అధికార ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ  à°¬à±€à°œà±‡à°ªà±€ పై  à°šà±‡à°¸à±à°¤à±à°¨à±à°¨

దుష్ప్రచారం తిప్పికొట్టి, వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకు స్పష్టమైన ప్రణాళికపై సమావేశంలో చర్చించారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు

అనుసరించవల్సిన వ్యూహం పైనా చర్చించారు. ఈ కార్యక్రమంలో జి.వి.ఎల్.నరసింహా రావు గారు, రవీంద్ర రాజు గారు, సత్యమూర్తి గారు, నాగభూషణం గారు తదితర నాయకులు

పాల్గొన్నారు.

నూతన కమిటీలో సీనియర్లు, జూనియర్లకు స్థానం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. ఇంతవరకూ భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా

విస్తృత సేవలు అందించిన ఎస్. విష్ణు వర్ధన్ రెడ్డి కి రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నియమిస్తూ పదోన్నతి కల్పించారు. గత కొంతకాలంగా బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షునిగా పలు

కీలక సమయాల్లో పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కూడా సమర్ధిస్తూ పార్టీ ప్రతిష్టను కాపాడుతూ వచ్చారు. పలు వార్తా టీవీ ఛానెళ్లలో తన వాణి వినిపిస్తూ అందరినీ

ఆకట్టుకున్నారు. ఈయన చేసిన సేవలకు గుర్తింపుకు గాను ఆయనకు రాష్ట్ర ప్రధాన కార్యవర్గం లో ఉపాధ్యక్షునిగా నియమించారు. దీంతో రాష్ట్ర శాఖ మరింత బలోపేతం అవుతుందని

ఆశాభావం వ్యక్తం చేశారు. 
ఇతర సభ్యుల వివరాలు.. . .    à°¨à±‚తనంగా ఏర్పాటైన కమిటీలో 8 మంది ఉపాధ్యక్షులు, 4 గురు ప్రధాన కార్యదర్శులు,   à°’à°• కోశాధికారి, 14 మంది కార్యదర్శులు,  10

మంది జోనల్ ప్రభారీలను నియమించారు.  
ఉపాధ్యక్షులు వీరే :  à°•à°‚దుల రాజమోహన్ రెడ్డి, దార సాంబయ్య ,  à°ªà°¾à°• సత్యనారాయణ,  à°¦à°¶à°°à°§ రాజ్ కవిత, ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి, తురగ

నాగభూషణం, కె. కపిలేశ్వరయ్య, కె. కోటేశ్వర రావు.

ప్రధాన కార్యదర్శులు : వి. సత్యమూర్తి,  à°œà°®à±à°®à±à°² శ్యామ్ కిషోర్, ఎస్. సురేష్ రెడ్డి, పి, మాణిక్యాల రావు
కోశాధికారి :

పి. సన్న్యాసి రాజు, 
కార్యదర్శులు : వి. శశిభూషణ్ రెడ్డి, జి. బాజుప్రకాష్ రెడ్డి, సుకరా శ్రీనివాస్, కోలా ఆనంద్, కె. నీలకంఠ, అడపా నాగేంద్ర, టి. వెంకటేష్ యాదవ్, యల్లా

దొరబాబు, à°Žà°‚. అయ్యాజీ వేమా, ఆర్ à°¡à°¿. విల్సన్, పి. వేణుగోపాల్, రేలంగి శ్రీదేవి, వి. జయ ప్రకాష్, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. 

జోనల్ ప్రభారీలు: కె. బాలసుబ్రమణ్య

సింగ్, పులుసు జనార్దన్, à°Žà°‚ ఎస్ పార్ధ సారధి, ఏ పి ఆర్ చౌదరి, సునీల్ దొమ్మరాజు, సూర్య సుంకవల్లి, రమేష్ నాయుడు ఎన్, నర్సింగ రావు కె బి ఎన్ బి,  à°¤à°¿à°°à±à°ªà°¤à°¿ రావు పూడి, మధుసూదన్

జాలీ.

 

#dns #dnslive #dns live #dnsmedia #dns media #dnsnews #dns news #bjp #andhra pradesh bjp #andhrapradesh #ap bjp #vishnuvardhan reddy #vishnu #vice president #new committee

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam