DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్టీల్ ప్లాంట్ రక్షణ కై 31న పవన్ సభ, పోస్టర్ విడుదల 

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 27,  2021 (డిఎన్ఎస్):* స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు పరిరక్షణ సమితికి మద్దతుగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ నెల 31 వస్తున్న కార్యక్రమ గోడ పత్రికను 22వ వార్డు జనసేన కార్యాలయంలో బుధవారం జనసేన పక్షనేత, కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆవిష్కరించారు. ఈ

సందర్భంగా ఆయన మాట్లాడుతూ 32 మంది ప్రాణాల త్యాగం స్టీల్ ప్లాంట్ అన్నారు. రాష్ట్రానికే మణి హారంగా ఉన్న స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటికరణ  చేయడం దుర్మార్గమన్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా పవన్ కళ్యాణ్ నిలిచి ఈ నెల 31న భారీ సభ నిర్వహిస్తున్నారని చెప్పారు. ఉక్కు ఉద్యమాన్ని ఢిల్లీకి వినిపించేలా పవన్ కళ్యాణ్ ఈ

కార్యక్రమం చేలాడుతున్నారన్నారు.  ఈ సభకు జనసైనికులు, ఉక్కు ఉద్యోగులు, కార్మిక, ప్రజా సంఘాలు,   నగర ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.   ఈ కార్యక్రమంలో జనసైనికులు పెసల శ్రీను, పీతల మధు, మళ్ల రవి, పీతల తిరుమల, సందీప్, రవి, ఆనంద్, పీతల భానుప్రకాశ్, వియ్యపు రామకృష్ణ, నక్క మహేష్, తదితరులు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam