DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ నగరంలో నిరంతర నిఘా: సీపీ మనీష్ కుమార్ 

*(DNS Report : Ganesh. BVS, Staff Reporter, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 28,  2021 (డిఎన్ఎస్):* సాంకేతిక పరమైన సాధనాలను వినియోగిస్తూ విశాఖ మహా నగరంలో దొంగతనాలు, గంజాయి క్రయ, విక్రయ, వినియోగాల పై నిఘా పెడుతున్నామని, నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ నగరంలో పలు చోరీ

కేసులను ఛేదింఛామని, రూ. 20 లక్షల సొత్తు స్వాధీనం ఇందులో 10 మంది అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. రాత్రి పూట తిరుగుతూ న్న అనుమాన వ్యక్తులపై వేలు ముద్ర సేకరిస్తున్నామని, దీని ద్వారా సాంకేతిక సహాయం తో ఎవరైనా గతంలో చోరీలు చేస్తే వారి వివరాలు తెలుస్తాయన్నారు. గంజాయి పై ఉక్కు పాదం మోపుతున్నామన్నారు. నగరంలో గంజాయి రవాణా చాలా

తక్కువ మోతాదులోనే ఉందని, చిన్న చిన్న ప్యాకేట్స్ ద్వారా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. రోజుకి రేండూ మూడు కేసులు నమోదు చేస్తున్నామని, అయినప్పడికి విస్తృత తనిఖీలు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 226 మందికి గంజాయి వినియోగిఇస్తున్న వారికి కౌన్సిలింగ్ నిస్తున్నామని, గంజాయి వద్దు చదువే ముద్దు అనే నినాదం అని

కాలేజీలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. లిక్విడ్ గంజాయి డ్రగ్స్ మీద పూర్తి నిఘా ఉందని, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam