DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*ఉప రాష్ట్రపతి వెంకయ్య కు విశాఖ లో ఘన స్వాగతం.*

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, నవంబర్ 02,  2021 (డిఎన్ఎస్):* విశాఖపట్నం జిల్లాలో 5 రోజుల పర్యటనకు విచ్చేసిన భారత ఉప రాష్ట్రపతి కి విమానాశ్రయంలో పలువురు అధికారులు,  ప్రజా ప్రతినిధులు, నేవీ అధికారులు ఘన స్వాగతం పలికారు.  మంగళవారం ఉదయం 9.35 గంటలకు విశాఖపట్నం చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి ఎమ్. వెంకయ్యనాయుడు కు

విమానాశ్రయంలో  రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, నగర మేయర్ గొలగాని వెంకట హరి కుమారి, M L C మాధవ్, ఎమ్ఎల్ఎ. పివిజిఆర్ నాయుడు, రాష్ట్ర డిజిపి గౌతం సవాంగ్, జిల్లా కలెక్టర్  డా. ఎ మల్లిఖార్జున, కమిషనర్ ఆఫ్ పోలీస్ మనీష్ కుమార్ సిన్హా, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు బి. కృష్ణారావు, నేవీ అధికారులు రియర్

అడ్మిరల్ తరుణ్ సోబ్టి, విఎస్ఎమ్, ప్లాగ్ ఆఫీసర్ కమాండింగ్  ఈస్టర్న్ ఫ్లిట్ (FOCEF) తదితరులు ఘన స్వాగతం పలికారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam