DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టిటిడి ఢిల్లీ కమిటీ అధ్యక్షులుగా ప్రశాంతి భాద్యతలు

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, నవంబర్ 10,  2021 (డిఎన్ఎస్):* తిరుమల తిరుపతి దేవస్థానములు ఢిల్లీలో లోకల్ అడ్వైజరీ కమిటీ (LAC) ఛైర్ పర్సన్ గా  వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. అనంతరం శ్రీ

వెంకటేశ్వర స్వామి ఆలయంలో గుడి కో గోమాత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఆలయానికి శ్రీ వారి ప్రసాదంగా ఒక గోమాతను అందించాలనే సంకల్పానికి మంచి స్పందన లభించిందన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam